రాజశేఖరుడి మరణం వెనుక ముకేశ్ అంబాని కుట్ర --- రష్యన్ పత్రిక వెల్లడి
రాజశేఖరుడి మరణం వెనుక ఆ రష్యా వాళ్ళు చెప్పేది నిజమేనా? ఆ రష్యా వాళ్ళు ఎదో రాసారు సరే.. మన మీడియా వాళ్ళు ఏ ఆదారం తో దీన్ని ప్రసారం చేసి జనాల్లో అలజడి స్రుష్ఠించారో ... .
అసలు ఆ పత్రిక ఈ విషయాన్ని వై.స్.ఆర్ మరణించిన తరువాతి రోజే ప్రచురించింది అంట.. అప్పుడు రాసిన దాన్ని పట్టుకొని ఈ టివి5 వాళ్ళు అనవసరం గా ప్రసారం చేసి అలజడి స్రుష్టించారు.. ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకి ఇది ఇంకొక ఇబ్బందిగా మారింది..
రాజశేకరుడి మరణం ఆది నుంచీ అనుమానాలు రేకెత్తిస్తూనే ఉంది ఆ మద్య టివిల్లో వార్తలు కూడా తెగ వచ్చాయ్ కదా ఇదంతా స్వప్రయోజనాల కోసం ఎవరో ఆడిస్తున్నదని ప్రజలందరికీ తెలిసిన (తెలియనట్టి) నిజం. ఇలా దీని గురించి వెదుకుతూ ఇందాకే బాలసుబ్రమణ్యం గారి టపా చదివా.. మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా ధైర్యంగా రాసారు ఇవన్ని ఎవరూ ఒప్పుకోలేని నిజాలు..
మీడియా వాల్లకి నా విగ్నప్తి : దయచేసి ఊహాజనిత విషయలని ప్రసారం చేసి ప్రజలలో అలజడి స్రిష్టించ వొద్దని మనవి
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
దిక్కుమాలిన వార్తలు ప్రసారం చేసిముందు సెన్సారు ఉండాలి.
Post a Comment